Home » Tirumala
Annalejinova: సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడి త్వరగా కోలుకున్నారు. బాబు కోలుకోవడంతో పవన్ భార్య అన్నాలెజినోవా తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకోనున్నారు.
Tirumala Temple Incident: తిరుమలలో అపచారం జరిగింది. వెంకన్న దర్శనం కోసం వచ్చిన కొందరు భక్తులు చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది.
తిరుమలలో వసంతోత్సవాల రెండో రోజు మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు
TTD: తిరుమలలోని గోశాలలో వందాలాది ఆవులు మరణించాయంటూ జరుగుతోన్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. ఈ వార్తలను ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలు... గోశాలకు సంబంధించినవి కావని పేర్కొంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు సంప్రదాయ బద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా జరిగింది. భద్రాచలంలో టీటీడీ తరఫున శ్రీరాములకు పట్టువస్త్రాలు సమర్పించారు
యాదగిరిగుట్టపై సీతారాముల కల్యాణోత్సవం శివాలయంలో కన్నుల పండువగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ వేడుకలు ప్రారంభం కాగా, ముందుగా పట్టు వస్త్రాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు.
TIrupathi Laddu Case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీ, వైష్ణవి డెయిరీకు చెందిన వారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే టెండర్ నిబంధనలను మార్చిన వారిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు.
తిరుమల శ్రీవారి సేవలో న్యాయమూర్తి చీమలపాటి రవి, శక్తికాంత దాస్, మంత్రి మనోహర్ పాల్గొన్నారు. దర్శనానంతరం అన్నప్రసాదం స్వీకరించారు
శ్రీవారి దర్శనార్థం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు