Share News

జన్మదినాన శ్రీవారి సన్నిధిలో

ABN , Publish Date - Aug 23 , 2024 | 02:21 AM

మెగాస్టార్‌ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

జన్మదినాన శ్రీవారి సన్నిధిలో
అభిమానులకు అభివాదం

తిరుమల, ఆంధ్రజ్యోతి: మెగాస్టార్‌ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేకువజామున సంప్రదాయ వస్త్రధారణతో సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆలయం లోపల, బయట పలువురు యాత్రికులు చిరంజీవిని చూసి సంబరపడ్డారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

Updated Date - Aug 23 , 2024 | 02:21 AM