నేడు ఐటీఐ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు
ABN , Publish Date - Jul 27 , 2024 | 12:24 AM
కార్పొరేషన్(కాకినాడ), జూలై 26: కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో 2024-25 సంవత్సరానికి రెండో విడత ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం ప్రభుత్వ పారిశ్రామికా శిక్షణ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని జిల్లా కన్వీనర్ ఎం.వేణుగోపాలశర్మ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8
కార్పొరేషన్(కాకినాడ), జూలై 26: కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో 2024-25 సంవత్సరానికి రెండో విడత ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం ప్రభుత్వ పారిశ్రామికా శిక్షణ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని జిల్లా కన్వీనర్ ఎం.వేణుగోపాలశర్మ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన కోరారు.