మధ్యవర్తిత్వ తర్ఫీదు శిక్షణ ముగింపు
ABN , Publish Date - Jun 08 , 2024 | 12:59 AM
మధ్యవర్తిత్వ తర్ఫీదు శిక్షణ శుక్రవారంతో ముగిసిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ గంధం సునీత అన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత
రాజమహేంద్రవరం, జూన్ 7(ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వ తర్ఫీదు శిక్షణ శుక్రవారంతో ముగిసిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ గంధం సునీత అన్నారు. ఈనెల 3న మధ్యవర్తిత్వ తర్ఫీదు శిక్షణ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ శిక్షకులు వినయ్కుమార్ గుప్తా, సునీల్కుమార్ అగర్వాల్ ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 30 మంది న్యాయాధికారులకు 40గంటల పాటు తర్ఫీదు ఇచ్చారు. ఈ శిక్షణలో నేర్పించిన మెలకువలవల్ల మధ్యవర్తిత్వంలో న్యాయాధికా రులకు మంచి నైపుణ్యం లభించిందని భావిస్తున్నామన్నారు. అనంతరం వినయ్కుమార్ గుప్తా, సునీల్