ముగిసిన సమ్మర్ క్యాంప్
ABN , Publish Date - Jun 09 , 2024 | 12:13 AM
పెద్దాపురం, జూన్ 8: స్థానిక వరహాలయ్యపేటలో ఉన్న యాసలపు సూర్యారావు భవనంలో గత పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ (పీసీసీ) ఆధ్వర్యంలో గత నెల 9 నుంచి జరగుతున్న సమ్మర్ క్యాంప్ శనివారంతో ముగిసింది. ముగింపు సమావే శంలో పీసీసీ గౌరవవాధ్యక్షుడు బుద్దా శ్రీనివాస్ మాట్లాడు తూ ఆదివారం బహు
పెద్దాపురం, జూన్ 8: స్థానిక వరహాలయ్యపేటలో ఉన్న యాసలపు సూర్యారావు భవనంలో గత పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ (పీసీసీ) ఆధ్వర్యంలో గత నెల 9 నుంచి జరగుతున్న సమ్మర్ క్యాంప్ శనివారంతో ముగిసింది. ముగింపు సమావే శంలో పీసీసీ గౌరవవాధ్యక్షుడు బుద్దా శ్రీనివాస్ మాట్లాడు తూ ఆదివారం బహుమతి ప్రదానం ఉంటుందని తెలిపా రు. పీసీసీ అధ్యక్ష, కార్యదర్శులు కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్కుమార్, రవికుమార్, పూజిత, మణికంఠ, బంగారం, సత్య, నేహారుణుక, పవన్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.