వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక
ABN , Publish Date - Jan 05 , 2024 | 12:28 AM
జగ్గంపేట, జనవరి 4: జగ్గంపేట మండలం మర్రిపాక వైసీపీ ఎంపీటీసీ పైలా శివరామకృష్ణ, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు రెడ్డి సత్తిబాబు ఆధ్వర్యంలో దుంగ ముసలయ్య, చుక్క సతీష్, పైలా సుబ్రహ్మణ్యం, వాసిరెడ్డి అప్పారావు తదితర 40 కుటుంబాలకు చెందిన వారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి నవీన్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్కల్యాణ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభు
జగ్గంపేట, జనవరి 4: జగ్గంపేట మండలం మర్రిపాక వైసీపీ ఎంపీటీసీ పైలా శివరామకృష్ణ, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు రెడ్డి సత్తిబాబు ఆధ్వర్యంలో దుంగ ముసలయ్య, చుక్క సతీష్, పైలా సుబ్రహ్మణ్యం, వాసిరెడ్డి అప్పారావు తదితర 40 కుటుంబాలకు చెందిన వారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి నవీన్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్కల్యాణ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలందరూ ఎదు రుచూస్తున్నారన్నారు. టీడీపీ నేత అనబాల వెంకటేశ్వరరావు, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్, గద్దె మారుతి, కాపువరపు నూకాపతి, కాపవరపు ప్రకాశం, బండారు చిన్నయ్య, కాపవరపు వెంకటరమణ, రెడ్డి ఆంజనేయులు, కాపవరపు సత్యనారాయణ, కలికట్ట బాబురావు, తండు శ్రీను, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.