Share News

AP Election 2024: జగన్‌కు షాకిచ్చిన తల్లి విజయమ్మ.. షర్మిలకు మద్దతు ప్రకటన

ABN , Publish Date - May 11 , 2024 | 04:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Polls 2024) ముందు సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ షాక్ ఇచ్చారు

AP Election 2024: జగన్‌కు షాకిచ్చిన తల్లి విజయమ్మ.. షర్మిలకు మద్దతు ప్రకటన

కడప: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Polls 2024) ముందు సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ షాక్ ఇచ్చారు. ‘‘ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తోంది. వైఎస్సార్ బిడ్డను గెలిపించి పార్లమెంట్‌కి పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను’’ అంటూ విజయమ్మ వీడియో విడుదల చేశారు.


దీంతో కూతురు షర్మిలకు మద్దతు ప్రకటించడం వైఎస్ జగన్‌కు విజయమ్మ బిగ్ షాకిచ్చినట్టు అయ్యింది. అవినాశ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలకు వ్యతిరేకంగా వైయస్ విజయమ్మ వీడియో విడుదల చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కన్న తల్లే జగన్‌ను నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

వైసీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నా: అల్లు అర్జున్

AP Electiosn: సంక్రాంతి ముందే వచ్చిందే.. ఏపీ పల్లెల్లో సందడి..!

AP Elections: అదనపు బస్సులు ఏర్పాటు చేయండి.. ఆర్టీసీ ఎండీకీ చంద్రబాబు లేఖ

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2024 | 04:32 PM