వైభవంగా పల్లకీ సేవ
ABN , Publish Date - Jan 06 , 2024 | 12:07 AM
మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత ఆలయంలో శుక్రవారం చండీహోమం ఆలయ ఈవో రామానుజన్ ఆధ్వ ర్యంలో వేదపండితుల సమక్షంలో నిర్వహించారు.
బనగానపల్లె, జనవరి 5: మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత ఆలయంలో శుక్రవారం చండీహోమం ఆలయ ఈవో రామానుజన్ ఆధ్వ ర్యంలో వేదపండితుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారికి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.