Share News

బాధితులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:37 PM

సీఎం రిలీప్‌ ఫండ్‌ ద్వారా మండలంలోని రెండు కుటుంబాలకు చెందిన వారికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సాయమందించారు. మార్టూరు గ్రామానికి చెందిన తమ్ములూరి సామ్యూల్‌కు రూ.లక్షా8వేల600, వలపర్ల గ్రామానికి చెంది న మల్ల కోటమ్మకు రూ.లక్షా8వేల600 ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం మంజూరు అయింది. ఆ రెండు చెక్కులను మండలంలోని ఇసుక దర్శి ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్‌ కార్యాలయంలో స్థానిక టీడీపీ నాయకులు బాధితులకు అందచేశారు.

బాధితులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత
బాధితులకు చెక్కును అందజేస్తున్న టీడీపీ నేతలు

మార్టూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : సీఎం రిలీప్‌ ఫండ్‌ ద్వారా మండలంలోని రెండు కుటుంబాలకు చెందిన వారికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సాయమందించారు. మార్టూరు గ్రామానికి చెందిన తమ్ములూరి సామ్యూల్‌కు రూ.లక్షా8వేల600, వలపర్ల గ్రామానికి చెంది న మల్ల కోటమ్మకు రూ.లక్షా8వేల600 ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం మంజూరు అయింది. ఆ రెండు చెక్కులను మండలంలోని ఇసుక దర్శి ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్‌ కార్యాలయంలో స్థానిక టీడీపీ నాయకులు బాధితులకు అందచేశారు. కార్యక్రమంలో తాటి నాగేశ్వరరావు, గొట్టిపాటి వెంకట్రావు, రామకృష్ణ, చెరుకూరి అంజిబాబు, ముద్దన హనుమంతరావు, జాగర్లమూడి శ్రీనివాసరావు, కొర్రపాటి వేణుబాబు, మారుతి పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:37 PM