మాజీ చీఫ్ జస్టిస్ను సన్మానించిన డాక్టర్ లక్ష్మి
ABN , Publish Date - May 20 , 2024 | 10:14 PM
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త డాక్టర్ లలిత్సాగర్, కుటుంబసభ్యులు సోమవారం ఘనంగా సన్మానించారు. పల్నాడు జిల్లా నర్సరా వుపేటలో జరిగిన ఓకార్యక్రమంలో ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
దర్శి, మే 20: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త డాక్టర్ లలిత్సాగర్, కుటుంబసభ్యులు సోమవారం ఘనంగా సన్మానించారు. పల్నాడు జిల్లా నర్సరా వుపేటలో జరిగిన ఓకార్యక్రమంలో ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయనను డాక్టర్ గొట్టి లక్ష్మి దంపతులు, డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు, కడియాల రమేష్ మాజీ చీఫ్ జస్టిస్ రమణను కలిశారు. అ నంతరం ఆయన్ని దుశ్శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.