లోకే్షను కలిసిన కొండయ్య
ABN , Publish Date - Jun 06 , 2024 | 11:01 PM
చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గురువారం టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకే్షను ఆయన నివాసంలో కలిశారు. కొండయ్య తన కుమారులు గౌరీ అమర్నాథ్, మహేంధ్రనాథ్లతో కలసి లోకే్షను కలిశారు.
లోకే్షను కలిసిన కొండయ్య
చీరాల, జూన్ 6 : చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గురువారం టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకే్షను ఆయన నివాసంలో కలిశారు. కొండయ్య తన కుమారులు గౌరీ అమర్నాథ్, మహేంధ్రనాథ్లతో కలసి లోకే్షను కలిశారు. లోకే్షను జీడిప్పు దండతో సత్కరించారు. ఈ సందర్భంగా వారి మధ్య కొంతసేపు రాజకీయ సంభాషణ జరిగింది.