చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - Feb 13 , 2024 | 10:25 PM
చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెం దుతుందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తనయుడు తనయు డు కందుల వి ఘ్నే్షరెడ్డి అన్నారు. మంగళవారం స్థా నిక ప ట్టణంలోని 2వ వార్డుల్లో జరిగిన బాబు ష్యూ రిటీ భవిష్యత్.. గ్యారెంటీ కార్యక్రమంలో పా ల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తా మన్నారు. చంద్రబాబు ఆ రు గ్యారెంటీ ద్వారా మహిళలు ధైర్యంగా బతికేలా తల్లికివందన, ఏడాదికిమూడు గ్యాస్ సి లిండర్లు, ఆడ బిడ్డ నిధి, బీసీ రక్షణచట్టం, ఇం టింటికీ రక్షిత తాగునీరు, పేదలను సంపన్నులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలను రూ పొందించిందని విఘ్నే్షరెడ్డి తెలిపారు.
ఇంటింటి ప్రచారంలో కందుల తనయుడు విఘ్నే్షరెడ్డి
పొదిలి, వరి 13 : చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెం దుతుందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తనయుడు తనయు డు కందుల వి ఘ్నే్షరెడ్డి అన్నారు. మంగళవారం స్థా నిక ప ట్టణంలోని 2వ వార్డుల్లో జరిగిన బాబు ష్యూ రిటీ భవిష్యత్.. గ్యారెంటీ కార్యక్రమంలో పా ల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తా మన్నారు. చంద్రబాబు ఆ రు గ్యారెంటీ ద్వారా మహిళలు ధైర్యంగా బతికేలా తల్లికివందన, ఏడాదికిమూడు గ్యాస్ సి లిండర్లు, ఆడ బిడ్డ నిధి, బీసీ రక్షణచట్టం, ఇం టింటికీ రక్షిత తాగునీరు, పేదలను సంపన్నులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలను రూ పొందించిందని విఘ్నే్షరెడ్డి తెలిపారు. అన్నివర్గాల ప్రజల కష్టాలు తీరాలన్నా, యువతకు ఉద్యోగాలు కావాలన్నా చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి టీ డీపీ అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. ఇం టింటికీ వెళ్లి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని, ఐదేళ్లుగా జగన్రెడ్డి పాలనలో ఏవిధంగా నష్టపోయామో తెలియజేయాలని కార్యకర్తల కు సూచించారు. ప్రతి రోజూ ఓటర్ల జాబితా ను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో టీడీపీ విజయానికి శ్రమించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పొదిలి ఆర్యవైశ్యులతో కందుల నారాయణరెడ్డి తనయుడు విఘ్నేష్రెడ్డి సమావేశమయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ నివాసంలో మంగళవారం సమావేశమై రానున్న ఎన్నికల గురించి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని భా రీ మెజారిటీతో గెలిపించాలని కోరా రు.
తోకపల్లిలో ఎరిక్షన్బాబు ప్రచారం
మార్కాపురం రూరల్ : పెద్దారవీడు మం డలం తోకపల్లి గ్రామంలో బాబు షూరిటీ - భ విష్యత్కు గ్యారెంటీ కార్యక్రమాన్ని మంగళవా రం నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. వైపాలెం ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు ఇంటింటికీ తిరిగి చంద్రబాబు సూపర్ సిక్స్ ప థకాలను ప్రజలకు వివరించారు. జగన్రెడ్డి పాలనలో రాష్ట్రం నాశనమైందని, అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపా రు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదింపాలని ప్ర జలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివా్సరెడ్డి, గొట్టం శ్రీనివా స్ రెడ్డి, గుమ్మా గంగరాజు, జడ్డ రవి, లింగాల అబ్రహం, శ్రీనివాసులు, వెంకట నారాయణ, మేకల శ్రీనివాసులు, గోసు నాగరాజు, మేకల వెంకటనారాయణ, మేకల తిరుమలయ్య, నక్క శీను, తోకల ఎల్లయ్య, పాల్గొన్నారు.