సభ్యత్వ నమోదులో ఆదర్శంగా నిలవాలి
ABN , Publish Date - Oct 22 , 2024 | 11:43 PM
సభ్యత్వ నమోదులో ఎచ్చెర్ల నియోజకవర్గం జిల్లాకే ఆదర్శంగా నిలవాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. మం గళవారం ఎచ్చెర్లలో పార్టీ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమా వేశం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో పారదర్శకం పనిచేసేవారికి సరైన గుర్తింపు లభిస్తుందనడానికి తానే ఉదాహరణ అని చెప్పారు
ఎచ్చెర్ల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): సభ్యత్వ నమోదులో ఎచ్చెర్ల నియోజకవర్గం జిల్లాకే ఆదర్శంగా నిలవాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. మం గళవారం ఎచ్చెర్లలో పార్టీ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమా వేశం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో పారదర్శకం పనిచేసేవారికి సరైన గుర్తింపు లభిస్తుందనడానికి తానే ఉదాహరణ అని చెప్పారు. కార్యక్రమంలో నాలుగు మండ లాల పార్టీ అధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, ముప్పిడి సురేష్, కొమరాపు రవి, నేతలు మెం డ రాజారావు, పంచిరెడ్డి సత్యనారాయణ, గాలి వెంకటరెడ్డి, చౌదరి అవినాష్, గూరు జగపతిబా బు, అన్నెపుభువనేశ్వరరావు, మూకళ్ల భాస్కర రావు, భీమారావు పాల్గొన్నారు.