సాగు ఖర్చులు తగ్గించి ఉత్పాదకత పెంచాలి: ఏవో
ABN , Publish Date - Oct 22 , 2024 | 11:47 PM
సాగు లో ఖర్చును తగ్గించి ఉత్పాదకతను పెంచు కోవాలని ఏవో వై.సురేష్ సూచించారు. మంగ ళవారం అల్లినగరం, అరిణాంఅక్కివలసల్లో నిర్వ హించిన పొలం పిలుస్తోంది కార్యక్ర మంలో రైతులకు పలు సూచనలు చేశారు.
ఎచ్చెర్ల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): సాగు లో ఖర్చును తగ్గించి ఉత్పాదకతను పెంచు కోవాలని ఏవో వై.సురేష్ సూచించారు. మంగ ళవారం అల్లినగరం, అరిణాంఅక్కివలసల్లో నిర్వ హించిన పొలం పిలుస్తోంది కార్యక్ర మంలో రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అరిణాం అక్కివలస సర్పంచ్ అంబటి శ్రీనివాసరావు, కూటమి నేతలు గట్టెం శివరామ్, పుండ్రోతు శంకర్, బాలకృష్ణ, రమ ణమూర్తి పాల్గొన్నారు.