Share News

కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:24 PM

కూట మి ప్రభుత్వంతో గ్రామాల్లో అభివృద్ధి బాట పడుతు న్నాయని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి
చినవంకలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

వజ్రపుకొత్తూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కూట మి ప్రభుత్వంతో గ్రామాల్లో అభివృద్ధి బాట పడుతు న్నాయని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మహాదేవి పురం, బట్టుపాడు, పీఎంపురం, నువ్వల రేవు, వజ్రపు కొత్తూరు, కిడిసింగి, చిన్నవంక, బైపల్లి, అక్కుపల్లి, గరుడుభద్ర, రాజాం గ్రామాల్లో మంగళవారం సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూరాడ మోహనరావు, గొరకల వసంత స్వామి, చాణక్య, వి.దుర్గారావు, ఎ.ఉమామహేశ్వరరావు, శశిభూషణ్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:24 PM