కమ్యూనిటీ హాల్ మంజూరుకు కృషి
ABN , Publish Date - Feb 29 , 2024 | 11:48 PM
బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన పొందర కులస్థులకు కమ్యూనిటీ హాల్ మంజూ రుకు కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆ కులస్థులు గురువారం పార్టీ కార్యాల యంలో ఆమెను కలిసి విన్నవించారు.
పలాస: బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన పొందర కులస్థులకు కమ్యూనిటీ హాల్ మంజూ రుకు కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆ కులస్థులు గురువారం పార్టీ కార్యాల యంలో ఆమెను కలిసి విన్నవించారు. గతంలో మంజూరైనా సంబంధిత కాంట్రాక్టర్ సకాలంలో స్పందించని కారణంగా నిధులు వెనక్కు వెళ్లి పోయాయని, టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే దీనిని పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పొందర భగవాన్, కృష్ణ, పుణ్యుడు, భాస్కరరావు, కొండలరావు, మున్నా, తాతారావు తదిత రులున్నారు.