చికిత్సపొందుతూ ఒకరి మృతి
ABN , Publish Date - May 26 , 2024 | 11:38 PM
మండలంలోని బొంతలకోడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. గ్రామా నికి చెందిన పంచిరెడ్డి దుర్గాప్రసాద్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పులపాలుకావడంతో ఈనెల 16వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యంలో పురుగుల మందు కలిపి తాగాడు. ఈ విషయం గమనించి శ్రీకాకు ళం సర్వజన ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. దుర్గా ప్రసాద్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.
ఎచ్చెర్ల: మండలంలోని బొంతలకోడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. గ్రామా నికి చెందిన పంచిరెడ్డి దుర్గాప్రసాద్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పులపాలుకావడంతో ఈనెల 16వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యంలో పురుగుల మందు కలిపి తాగాడు. ఈ విషయం గమనించి శ్రీకాకు ళం సర్వజన ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. దుర్గా ప్రసాద్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.