ఎన్నికలు సజావుగా జరగాలి: కలెక్టర్
ABN , Publish Date - Apr 13 , 2024 | 11:54 PM
ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు సహకరించా లని కలెక్టర్ నాగ లక్ష్మి కోరారు. శనివారం శృంగవరపుకోట ప్రభు త్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఎన్నికల శిక్షణ తరగ తులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీవోలు, ఏపీవోలు బాధ్య తగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి మురళీకృష్ణ, సహాయ ఎన్నికల అధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
శృంగవరపుకోట: ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు సహకరించా లని కలెక్టర్ నాగ లక్ష్మి కోరారు. శనివారం శృంగవరపుకోట ప్రభు త్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఎన్నికల శిక్షణ తరగ తులను పరిశీలించారు. ఈ సందర్భంగా పీవోలు, ఏపీవోలు బాధ్య తగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి మురళీకృష్ణ, సహాయ ఎన్నికల అధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.