Share News

రిజిస్ట్రేషన్‌, స్టాంపులశాఖ డీఐజీగా నాగలక్ష్మి

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:09 AM

: రిజిస్ట్రేషన్‌, స్టాంపులశాఖ డీఐజీగా ఎ.నాగలక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ నుంచి ఇక్క డకు బదిలీపై వచ్చారు. గతంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రిజిస్టార్‌గా పని చేశారు.

రిజిస్ట్రేషన్‌, స్టాంపులశాఖ డీఐజీగా నాగలక్ష్మి

విజయనగరం దాసన్నపేట: రిజిస్ట్రేషన్‌, స్టాంపులశాఖ డీఐజీగా ఎ.నాగలక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ నుంచి ఇక్క డకు బదిలీపై వచ్చారు. గతంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రిజిస్టార్‌గా పని చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని రిజిస్ట్రేషన్‌కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందిం చడమే లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలతో రిజిస్టార్‌లు మమేకమై సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, వాటిని పక్కాగా అమలు చేస్తామని చెప్పారు.

Updated Date - Sep 21 , 2024 | 12:09 AM