ఇసుక ట్రాక్టర్ సీజ్
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:05 AM
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్చేసి డ్రైవర్పై కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ వి.ప్రసాదరావు తెలిపారు. మండలంలోని పాడివా నివలస జంక్షన్ వద్ద కోటశిర్లాం ఏడొంపులగెడ్డ నుంచి ఇసుక అక్రమంగా తరలి స్తున్న పాతరేగకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ జి.భాస్కరరావును అదుపులోకి తీసుకొని ట్రాక్టర్ను సీజ్ చేశామని చెప్పారు.
రామభద్రపురం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్చేసి డ్రైవర్పై కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ వి.ప్రసాదరావు తెలిపారు. మండలంలోని పాడివా నివలస జంక్షన్ వద్ద కోటశిర్లాం ఏడొంపులగెడ్డ నుంచి ఇసుక అక్రమంగా తరలి స్తున్న పాతరేగకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ జి.భాస్కరరావును అదుపులోకి తీసుకొని ట్రాక్టర్ను సీజ్ చేశామని చెప్పారు.
ఫబొబ్బిలి రూరల్: వేగావతి నది నుంచి ఇసుక తరలిస్తున్నారని పోలీసులకు అందిన సమాచారం మేరకు సిబ్బంది మెట్టవలస క్వారీ సమీపంలో గురువారం ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. తహసీల్దార్కు విషయం తెలి యజేయగా గతంలోఇచ్చిన ఆదేశాలమేరకు ఆయన మొదటిసారిగా దొరికిన ట్రాక్ట ర్కు రూ.10వేలు చొప్పున జరిమానా విధించారు. మరోసారి దొరికితే ట్రాక్టర్ రిజిస్ట్రే షన్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు.