చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - Apr 13 , 2024 | 11:47 PM
విజన్ కలిగిన చంద్రబాబు హయాంలో మళ్లీ సంపద సృష్టించి రాష్ర్టా న్ని అభివృద్ధి చేసుకోగమని బొబ్బిలి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్వీఎస్కెకె రంగారావు (బేబీనాయన) తెలిపారు.శనివారం స్థానిక తారకరామా కాలనీలోమాజీ మంత్రి సుజయ్కృష్ణరంగారావు, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునా యుడులతో కలిసి ప్రచారం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గిరడ అప్పలస్వామి, పాలూరు బాబు, లంక రమేష్, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు రాం బా ర్కి శరత్బాబు, వాసిరెడ్డి సత్యనారాయణ, నాయకులు పువ్వల శ్రీనివాసరావు, సాయిరమేష్ పాల్గొన్నారు.
బొబ్బిలి: విజన్ కలిగిన చంద్రబాబు హయాంలో మళ్లీ సంపద సృష్టించి రాష్ర్టా న్ని అభివృద్ధి చేసుకోగమని బొబ్బిలి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్వీఎస్కెకె రంగారావు (బేబీనాయన) తెలిపారు.శనివారం స్థానిక తారకరామా కాలనీలోమాజీ మంత్రి సుజయ్కృష్ణరంగారావు, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునా యుడులతో కలిసి ప్రచారం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గిరడ అప్పలస్వామి, పాలూరు బాబు, లంక రమేష్, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు రాం బా ర్కి శరత్బాబు, వాసిరెడ్డి సత్యనారాయణ, నాయకులు పువ్వల శ్రీనివాసరావు, సాయిరమేష్ పాల్గొన్నారు.
ఫ తెర్లాం: మండలంలోని చీకటిపేట, పూనువలస, పెదపాలవలసలో బొబ్బిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి బేబీనాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనా యుడు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు నర్సు పల్లి వెంకటనాయుడు, నాయకులు ముడడ్ల పార్వతి, చీకటి తిరుపతి, సరస్వతి, వెం కటేశ్వరరావు, జనసేన మండలాఽధ్యక్షుడు మరడాన రవి, యుగంధర్,సర్పంచ్ జవాన రమేష్ పాల్గొన్నారు.