రేపు శ్రీకృష్ణారాయుడుస్వామి తీర్థమహోత్సవం
ABN , Publish Date - Jan 14 , 2024 | 11:51 PM
మండలంలోని కృష్ణరాయుడుపేటలో కనుమ పురస్కరించుకుని మం గళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి శ్రీకృష్ణారాయుడుస్వామి తీర్థ మహో త్సవం నిర్వహించనున్నట్లు గ్రామపెద్దలు,తీర్ధమహోత్సవ నిర్వాహకకమిటీ సభ్యులు ఒకప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగాఉదయం ఐదుగంటల నుంచి గ్రామస్థులు దూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు, అఖండ దీపారాధన, అభిషేకాలు ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారని పేర్కొన్నారు. సాయం త్రం రెండుగంటల నుంచి ఎడ్ల పరుగుపోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వేపాడ:మండలంలోని కృష్ణరాయుడుపేటలో కనుమ పురస్కరించుకుని మం గళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి శ్రీకృష్ణారాయుడుస్వామి తీర్థ మహో త్సవం నిర్వహించనున్నట్లు గ్రామపెద్దలు,తీర్ధమహోత్సవ నిర్వాహకకమిటీ సభ్యులు ఒకప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగాఉదయం ఐదుగంటల నుంచి గ్రామస్థులు దూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు, అఖండ దీపారాధన, అభిషేకాలు ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారని పేర్కొన్నారు. సాయం త్రం రెండుగంటల నుంచి ఎడ్ల పరుగుపోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.