TDP: గుడివాడలో చంద్రబాబు ‘రా కదిలిరా’ సభ
ABN, Publish Date - Jan 19 , 2024 | 11:55 AM
కృష్ణాజిల్లా: తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 28వ వర్థంతి సందర్భంగా ఆయన సొంత నియోజకవర్గం గుడివాడ, మల్లాయిపాలెం వద్ద జరిగిన ‘రా కదిలిరా’ బహిరంగ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభను జనసేన పార్టీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభాప్రాంగణం వద్ద భారీ స్వాగత ఫ్లెక్సీలు, పసుపు జెండాలతో అలంకరించారు.
Updated at - Jan 19 , 2024 | 11:55 AM