నీలకంఠేశ్వరుని దర్శించుకున్న మహేష్ కుమార్ గౌడ్

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:45 PM

నిజామాబాద్: జిల్లాలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం ఆలయానికి వచ్చారు. దీపారాధన చేసిన తర్వాత నీలకంఠునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం అర్చకులు మహేష్ కుమార్ గౌడ్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Updated at - Oct 22 , 2024 | 12:45 PM