Share News

గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:35 PM

ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలని మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరె డ్డి విద్యుత్‌ అధికారులకు సూచించారు.

గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

- ఎమ్మెల్యేను కలిసిన మహబూబ్‌నగర్‌ రూరల్‌, హన్వాడ ఏఈలు

పాలమూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలని మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరె డ్డి విద్యుత్‌ అధికారులకు సూచించారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌, హన్వాడ బాధ్యతలు తీసు కున్న ఏఈలు మంగళవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని మర్యాద పూర్వ కంగా కలుసుకున్నారు. ప్రజలకు విద్యుత్‌ సరఫ రాలో ఎలాంటి అసౌకర్యం కల్పించరాదని అన్నా రు. అందరం కుటుంబ సభ్యులుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఈ కార్యక్ర మంలో బుద్దారం సుధాకర్‌రెడ్డి, అరీఫ్‌, జకీ, తిరుమలేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:35 PM