Share News

Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి కుమార్తె ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కు హాజరైన మన్నవ మోహన్ కృష్ణ

ABN , Publish Date - Aug 24 , 2024 | 08:32 PM

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి కుమార్తె రుత్విక, అభిజిత్ రెడ్డిల ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హైదరాబాద్‌‌లో నార్సింగ్‌లోని కన్వెన్షన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధువరులను ఆయన ఆశీర్వదించారు.

Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి కుమార్తె ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కు హాజరైన మన్నవ మోహన్ కృష్ణ

హైదరాబాద్, ఆగస్ట్ 24: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి కుమార్తె రుత్విక, అభిజిత్ రెడ్డిల ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హైదరాబాద్‌‌లో నార్సింగ్‌లోని కన్వెన్షన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధువరులను ఆయన ఆశీర్వదించారు.

mannava-mohan-krishna-2.jpg


Mannava-Mohan-Krishana-0.jpg

ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డితో మన్నవ మోహన్ కృష్ణ కలిసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు జగదీశ్వరరెడ్డితో మన్నవ మోహన్ కృష్ణకు మంచి అనుబంధమున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితోపాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ దీపా దాస్ మున్షీ సైతం హాజరయ్యారు.

mannava-mohan-Krishna-1.jpg


mannava mohan krishna 3.jpg

Updated Date - Aug 24 , 2024 | 08:32 PM