బీబీనగర్ ఎయిమ్స్ లో రాసలీలలు.. ఆ ఇద్దరు సిబ్బంది..!

ABN, Publish Date - Oct 20 , 2024 | 09:43 PM

నల్గొండ జిల్లాలోని బీబీనగర్ ఏయిమ్స్ ఆసుపత్రి రాసలీలకు అడ్డాగా మారింది. ఏయిమ్స్‌లో రాసలీలల బాగోతం బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి రోగి బంధువులకు సిబ్బంది అర్థనగ్నంగా కనిపించారు. ఈ దృశ్యాన్ని రోగి బంధువులు వీడియ తీశారు. అనంతరం అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

నల్గొండ జిల్లాలోని బీబీనగర్ ఏయిమ్స్ ఆసుపత్రి రాసలీలకు అడ్డాగా మారింది. ఏయిమ్స్‌లో రాసలీలల బాగోతం బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి రోగి బంధువులకు సిబ్బంది అర్థనగ్నంగా కనిపించారు. ఈ దృశ్యాన్ని రోగి బంధువులు వీడియ తీశారు. అనంతరం అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.


ఆ క్రమంలో ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఏయిమ్స్‌లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం పట్ల రోగులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాతమ్మక సంస్థ ఏయిమ్స్‌ పేరుకే కానీ.. భద్రత, రక్షణ చర్యలు మాత్రం ఆసుపత్రిలోనే కాదు.. ఆ పరిసర ప్రాంతాల్లో సైతం లేదని రోగులు పెదవి విరుస్తున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 20 , 2024 | 09:43 PM