Bomb Threat: హై అలర్ట్.. విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు..

ABN, Publish Date - Sep 30 , 2024 | 01:40 PM

దేశంలో బాంబు బెదిరింపు(Bomb Threat)లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఢిల్లీ: దేశంలో బాంబు బెదిరింపు(Bomb Threat)లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మదురై ప్రాంతంలో ఉన్న కేంద్రీయ విద్యాలయం, జీవన స్కూల్‌, వేలఅమ్మాల్‌ విద్యాలయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడంతో సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ ఆయా పాఠశాలలకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. మరిన్ని వివరాలు వీడియో క్లిక్ చేసి చూడవచ్చు...

Updated at - Sep 30 , 2024 | 01:41 PM