Home » National
ఇకా 18 ఏళ్ల దాటిన వలసదారులకు 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఈ నిబంధనను పాటించకపోతే జరిమానా లేదా జైలు శిక్ష ఎదురవుతుందని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది
సుప్రీంకోర్టు గవర్నర్ల ద్వారా పంపిన బిల్లులపై రాష్ట్రపతికి మూడు నెలల గడువు నిర్ణయించింది. ఆలస్యం జరిగినట్లయితే, కారణాలు వివరించాలని చెప్పింది, గవర్నర్లకు మరియు రాష్ట్రపతికి సంపూర్ణ వీటో అధికారం లేదని స్పష్టం చేసింది
పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. ఈ హింస నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు
బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు ఈ చర్యను చేపట్టి మావోయిస్టులను ఎదిరించారు
ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి కుముదిని లాఖియా (95) వృద్ధాప్య కారణాల వల్ల అహ్మదాబాద్లో మృతి చెందారు. ఆమె పద్మవిభూషణ్తో పాటు అనేక పురస్కారాలు పొందారు
అరెస్టు సమయంలో నిందితుడికి కారణాలు చెప్పకపోతే బెయిల్ మంజూరు చేయవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం కారణాలు చెప్పడం తప్పనిసరి అని పేర్కొంది
గుజరాత్లో పరాజయాలపై పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, 41 జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పరిశీలకులను నియమించింది. పార్టీ గాడిలో పెట్టేందుకు ‘సంఘటన్ సుజన్ అభియాన్’ ప్రారంభించింది.
భారత్లో వర్షపు నీటిలో ఆమ్లత్వం పెరుగుతున్నట్టు 34 ఏళ్ల అధ్యయనంలో వెల్లడైంది. విశాఖ, ప్రయాగ్రాజ్, పుణే వంటి నగరాల్లో పరిస్థితి అధిక ఆందోళన కలిగిస్తోంది
Bengaluru: బెంగళూరు మెట్రో స్టేషన్లో తోటి ప్రయాణీకులు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా లవర్స్ అసభ్యకరంగా ప్రవర్తించారు. అందరి కళ్లెదుటే రెచ్చిపోయి మరీ ఎంత బరితెగించి ప్రవర్తించారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.