ఐఏఎస్‌లకు షాక్.. ఏపీకి వెళ్లిపోండి

ABN, Publish Date - Oct 16 , 2024 | 09:23 PM

ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లకు హైకోర్టులో చుక్కెదురైంది. తమను తెలంగాణలోనే విధులు నిర్వహించుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పెట్టుకున్న పిటిషన్ హైకోర్టు బుధవారం కొట్టేసింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లకు హైకోర్టులో చుక్కెదురైంది. తమను తెలంగాణలోనే విధులు నిర్వహించుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పెట్టుకున్న పిటిషన్ హైకోర్టు బుధవారం కొట్టేసింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో సీనియర్ ఐఏఎస్‌ అధికారులు కాటా ఆమ్రాపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రోనాల్డ్ రాస్ తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు. దీంతో వారు ఏపీకి వెళ్లడంతో.. వారు నిర్వహిస్తున్న బాధ్యతలు పలువురు ఐఏఎస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. అందుకు సంబంధించి ఉత్తర్వులను బుధవారం జారీ చేసింది.

మరిన్నీ ఏబీఎన్ వీడియోల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 16 , 2024 | 09:29 PM