ఫోన్ ట్యాపింగ్ కేసు.. కీలక ఆధారాలు..

ABN, Publish Date - Jun 26 , 2024 | 09:07 AM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు నిన్న (మంగళవారం) కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించారు. మొత్తం మూడు బాక్సుల్లో ఆధారాలను అందజేస్తూ.. మరోమారు చార్జిషీటు దాఖలు చేశారు.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు నిన్న (మంగళవారం) కోర్టుకు కీలక ఆధారాలు సమర్పించారు. మొత్తం మూడు బాక్సుల్లో ఆధారాలను అందజేస్తూ.. మరోమారు చార్జిషీటు దాఖలు చేశారు. దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో సీడీలు, పెన్ డ్రైవ్‌లు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌ల శకలాలు, ఇతర సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. గత వారం పోలీసులు సమర్పించిన చార్జిషీటును కోర్టు తిరస్కరించింది. దీంతో అధికారులు న్యాయ నిపుణుల సలహాతో పకడ్బంధిగా అభియోగపత్రాలను రూపందించి కోర్టుకు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విచారణకు రావాలంటూ కేసీఆర్‌కు మరో లేఖ..

టీడీపీ, జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు?..

కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన..

లోకేష్ ప్రజాదర్బార్‌కు విశేష స్పందన..

YS Jagan: శరణు... శరణు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 26 , 2024 | 09:07 AM