కేసీఆర్ కనిపించడంలేదంటూ గజ్వేల్ పీఎస్ లో ఫిర్యాదు

ABN, Publish Date - Oct 06 , 2024 | 09:14 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి దాదాపు 10 నెలలు అయింది. నేటికి బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం నియోజకవర్గంలో పర్యటించడం లేదు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన నగదు జీతంగా తీసుకుంటూ.. ఆయన నియోజకవర్గంలో ప్రజలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి దాదాపు 10 నెలలు అయింది. నేటికి బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం నియోజకవర్గంలో పర్యటించడం లేదు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన నగదు జీతంగా తీసుకుంటూ.. ఆయన నియోజకవర్గంలో ప్రజలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఆయన గజ్వేల్ పోలీసులను ఆశ్రయించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆచూకీ తెలియడం లేదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆచూకి తెలియజేయాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated at - Oct 06 , 2024 | 09:14 PM