Home » APCO
అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయాంలో చేనేత రంగం పూర్తిగా కుదేలైపోయింది. ఎన్నికల ముందు ఆప్కోను ప్రక్షాళన చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి.. తీర అధికారంలోకి వచ్చాక చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేశారు. జగన్ రాసిన మరణ శాసనంతో ఆ సంస్థ పూర్తిగా కుంగి కృషించిపోయింది.