Home » Apple
అమెరికాలో తయారయ్యే ఐఫోన్ల ధరలు ప్రస్తుతం కంటే మూడు రెట్లు అధికంగా ఉంటాయంటూ ఇండ్ట్రీకి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Trump Warning To Apple: ఖతార్లో ట్రంప్, యాపిల్ ఈసీవో టిమ్కుక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్లాంట్ ఏర్పాటుపై చర్చ జరిగింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా యాపిల్ ఇండియాలో ప్లాంట్ పెట్టాలనుకోవటంపై ట్రంప్ అడ్డు చెప్పారు.
టెక్ దిగ్గజం ఆపిల్ వాయిస్ అసిస్టెంట్ సిరి వినియోగదారుల అనుమతి లేకుండా వారి డేటాను రికార్డ్ చేసిందంటూ ఆరోపించిన క్లాస్ యాక్షన్ దావాను పరిష్కరించడానికి.. సదరు కంపెనీ 95 మిలియన్ డాలర్లు (రూ.810 కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ..
టెక్ ప్రియులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆపిల్ 2027లో కీలక ప్రకటనలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ డిజైన్లో మార్పు, ఫోల్డబుల్ ఫోన్ సహా పలు అంశాలు ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆపిల్ కంపెనీ ఐఫోన్ల తయారీ యూనిట్ను చైనా నుంచి భారత్కు తరలించాలనే యోచనలో ఉంది. ట్రంప్ విధించిన సుంకాలు, చైనా మీద ఆధారత తగ్గించాలన్న వ్యూహం ఇందుకు కారణంగా కనిపిస్తోంది
2026 కల్లా ఐఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాలన్నీ భారత్కు మళ్లించాలనే యోచనలో యాపిల్ ఉన్నట్టు తెలుస్తోంది. చైనాపై అమెరికా సుంకాల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి కొత్త మోడల్ ఐఫోన్ రానుంది. అవును ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేసిన సంస్థ, అదే జోరుతో ఐఫోన్ 17ను కొత్త ఫీచర్లతో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆపిల్ ప్రియులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో తన సిరీస్ వాచ్లలో కెమెరాలు అమర్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఫోన్ల యందు యాపిల్ ఫోన్లు వేరయా.. అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాటికున్న క్రేజ్ అలాంటిది. ఐఫోన్లకు అంత క్రేజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో సెక్యూరిటీ మొదటి స్థానంలో ఉంటుంది. యాపిల్ వస్తువులు వాడే వారి డేటాకు ఎలాంటి భయం లేదని కంపెనీ తెగ ప్రచారం చేస్తూ ఉంటుంది.
ఐఫోన్ 17 ప్రో లాంచ్ సమయానికి మరికొన్ని నెలల సమయం ఉంది. కానీ ఈ మోడల్ డిజైన్లో పెద్ద మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కెమెరాలో కూడా కీలక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.