• Home » Bangladesh

Bangladesh

Pak Vs Ban: బంగ్లాదేశ్‌లో చేతిలో పాక్‌కు అవమానకర ఓటమి.. దుమ్మెత్తిపోస్తున్న పాక్ మాజీలు

Pak Vs Ban: బంగ్లాదేశ్‌లో చేతిలో పాక్‌కు అవమానకర ఓటమి.. దుమ్మెత్తిపోస్తున్న పాక్ మాజీలు

దాయాది దేశం పాకిస్థాన్‌కు దారుణమైన ఓటమి ఎదురైంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆ జట్టు ఓడిపోయింది. దీంతో 0-2 తేడాతో ఆతిథ్య పాకిస్థాన్ సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశంలో జరిగిన సిరీస్‌లో పాకిస్థాన్ ఇంతదారుణంగా ఓడిపోవడం ఆ జట్టుకు అవమానకరంగా మారింది.

Team India: భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం?

Team India: భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం?

శ్రీలంక టూర్ నుంచి తిరిగొచ్చిన టీమ్ ఇండియా(team india) వచ్చే నెల సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌ను భారత్‌లో నిర్వహించనున్నారు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. అయితే ఈ మ్యాచుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత

హసీనా రాజీనామా తర్వాత భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సత్సంబంధాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. తాజాగా.. భారత సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) చేపట్టిన పశువుల కంచెల నిర్మాణాన్ని బంగ్లాదేశ్‌ బోర్డర్‌ గార్డ్స్‌(బీజీబీ) అడ్డుకుంది.

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌పై హత్య కేసు

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌పై హత్య కేసు

ప్రముఖ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ క్రీడాకారుడు, ఆల్‌ రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై హత్య కేసు నమోదయింది.

Shahjahan: పాపం.. షాజహాన్ కథ వింటే కన్నీళ్లాగవు

Shahjahan: పాపం.. షాజహాన్ కథ వింటే కన్నీళ్లాగవు

పొరుగున్న బంగ్లాదేశ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అంతలో ఆ ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారత్‌ వ్యక్తి అనుమతి లేకుండా తమ దేశంలో అడుగు పెట్టడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిపై కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని జైలు నుంచి విడుదల చేయలేదు. మరో 26 ఏళ్ల తమ కస్టడీలోనే ఉంచారు. దాంతో 37 ఏళ్లు బంగ్లా జైల్లో మగ్గిన అతడు తాజాగా విడుదలై.. భారత్‌లోని స్వగ్రామంలో ఇంటికి చేరుకున్నాడు.

ICC:  మారిన ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ వేదిక

ICC: మారిన ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ వేదిక

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ టీ 20 ఉమెన్స్ వరల్డ్ కప్ వేదిక మారింది. బంగ్లాదేశ్‌లో టోర్నమెంట్ నిర్వహణకు వివిధ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో మంచి అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది. వేదిక కోసం శ్రీలంక, జింబాబ్వే పోటీ పడ్డాయి. ఐసీసీ పాలకవర్గం మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వైపు మొగ్గు చూపించింది. యూఏఈలో నిర్వహిస్తామని ప్రకటన చేసింది.

Sheikh Hasina: హసీనాను వెంటాడుతున్న కష్టాలు.. మరో 3 కేసుల్లో ఇరుకున్న మాజీ ప్రధాని..

Sheikh Hasina: హసీనాను వెంటాడుతున్న కష్టాలు.. మరో 3 కేసుల్లో ఇరుకున్న మాజీ ప్రధాని..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆమె దేశం విడిచి వచ్చేసినా.. కేసులు ఆగడం లేదు. తాజాగా ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో షేక్ హసీనాపై కేసుల సంఖ్య 12కు చేరింది.

Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 650 మంది మృతి?

Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 650 మంది మృతి?

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమకారుల కుటుంబాలకు అత్యధిక రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకంగా చెలరేగిన బంగ్లాదేశ్ అల్లర్లలో 200 మందికిపైగా మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

National : కల్లోల బంగ్లాలో తెలుగు పరిమళం!

National : కల్లోల బంగ్లాలో తెలుగు పరిమళం!

బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల కారణంగా అక్కడి మైనారిటీలైన హిందువుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశవిభజన సమయంలో ఉన్న ప్రాంతాన్ని వదలి భారత్‌కు రాలేక ఎంతోమంది హిందువులు బంగ్లాదేశ్‌ (అప్పటి తూర్పు పాకిస్థాన్‌)లోనే ఉండిపోయారు.

Womens T20 World Cup 2024: బంగ్లాదేశ్‌లో ఆందోళనలు..ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ ఆడేది ఎక్కడ?

Womens T20 World Cup 2024: బంగ్లాదేశ్‌లో ఆందోళనలు..ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ ఆడేది ఎక్కడ?

బంగ్లాదేశ్‌(bangladesh)లో ఆందోళనల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచ కప్ 2024(Women's T20 World Cup 2024) ఎక్కడ జరుగుతుందనే చర్చ మొదలైంది. అందుకోసం పలు ప్రాంతాలను ఎంపిక చేసేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. అయితే భారత్ నిర్వహించాలని కోరగా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెక్రటరీ జై షా నిరాకరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి