• Home » Chennai

Chennai

Trains: 31, 2న చెన్నై సెంట్రల్‌-గూడూరు సబర్బన్‌ రైళ్ల రద్దు

Trains: 31, 2న చెన్నై సెంట్రల్‌-గూడూరు సబర్బన్‌ రైళ్ల రద్దు

31వతేదీ, జూన్ 2వ తేదీన చెన్నై సెంట్రల్‌-గూడూరు సబర్బన్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే.. 1న చెన్నై బీచ్‌-చెంగల్పట్టు మధ్య సబర్బన్‌ రైళ్లు పాక్షిక రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.

Pawan Kalyan: చెన్నైకు పవన్ కల్యాణ్.. ఘనస్వాగతం పలికిన నేతలు

Pawan Kalyan: చెన్నైకు పవన్ కల్యాణ్.. ఘనస్వాగతం పలికిన నేతలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. చెన్నైలో సోమవారం వన్ నేషన్-వన్ ఎలక్షన్ కార్యక్రమంలో పవన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలు విమానాశ్రయానికి చేరుకుని పవన్‌కు ఘన స్వాగతం పలికారు.

MP Kanimozhi: కనిమొళి బృందానికి రష్యాలో తప్పిన ముప్పు

MP Kanimozhi: కనిమొళి బృందానికి రష్యాలో తప్పిన ముప్పు

పాకిస్థాన్‌ వ్యవహార శైలిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లే ప్రణాళికలో భాగంగా రష్యాకు వెళ్లిన డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ఎంపీల బృందానికి పెద్ద ముప్పు తప్పింది.

వీఐటీ వ్యవస్థాపకుడు.. విశ్వనాథన్‌కు అమెరికా వర్సిటీ డాక్టరేట్‌

వీఐటీ వ్యవస్థాపకుడు.. విశ్వనాథన్‌కు అమెరికా వర్సిటీ డాక్టరేట్‌

శుక్రవారం న్యూయార్క్‌లోని ఆర్‌ఐటీలో జరిగిన కార్యక్రమంలో వర్సిటీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ డేవిడ్‌ సి.మున్సన్‌, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ప్రభు డేవిడ్‌.. విశ్వనాథన్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందించి సత్కరించారు.

Prakash Raj: పవన్‌ కల్యాణ్‌కు దీర్ఘదృష్టి లేదు

Prakash Raj: పవన్‌ కల్యాణ్‌కు దీర్ఘదృష్టి లేదు

పవన్ కల్యాణ్‌కి ప్రజా సమస్యలపై అవగాహన లేదని, ఆయనకు రాజకీయాల్లో దీర్ఘదృష్టి లేదని నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. తమిళ నటుడు విజయ్ గురించి కూడా ఆయన ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు

Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్

Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్

Andhra Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరో కీలక పరిణాం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి పీఏ దిలీప్‌‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Chennai News: కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం..

Chennai News: కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం..

లెజెండరీ యాక్టర్, కమల్‌ హాసన్‌ పెద్దల సభకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనను రాజ్యసభకు పంపాలని మక్కళ్‌ నీది మయ్యం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్‌ నీది మయ్యం పార్టీకి.. రాజ్యసభ సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు తెలియవచ్చింది.

Chennai: పార్టీ పదవి నుంచి తమిళ మంత్రి పొన్ముడి ఔట్‌

Chennai: పార్టీ పదవి నుంచి తమిళ మంత్రి పొన్ముడి ఔట్‌

మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్‌ పార్టీ పదవి నుంచి తప్పించారు.

సీఎం రేవంత్‌తో సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

సీఎం రేవంత్‌తో సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చెన్నైలోని సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ ఎడ్గార్‌ పాంగ్‌ సోమవారం కలిశారు.

Nithyananda Alive: నిత్యానంద క్షేమం... కైలాస వెబ్‌సైట్‌ వెల్లడి

Nithyananda Alive: నిత్యానంద క్షేమం... కైలాస వెబ్‌సైట్‌ వెల్లడి

వివాదాస్పద గురువు నిత్యానంద జీవించే ఉన్నారని ఆయన వెబ్‌సైట్ ‘కైలాస’ వెల్లడించింది. ఉగాది వేడుకలు నిర్వహించినట్లు ప్రకటించడంతో మృతిచెందారని వచ్చిన వార్తలను ఖండించింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి