Home » Chilakaluripet MLA
MLA Prathipati Pulla Rao: మాజీ మంత్రి విడదల రజినీపై టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంచలన ఆరోపణలు చేశారు. చిలకలూరిపేటకు అసభ్యపోస్టులు, విషప్రచార సంస్కృతి తీసుకొచ్చిన ఘనత వైసీపీదేనని విమర్శించారు.
‘అమరావతిలో రూ.50 కోట్లతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మరో రూ.20 కోట్లతో అక్కడే పోస్టల్ ఉద్యోగులకు నివాస గృహసముదాయాన్ని కూడా నిర్మించబోతున్నాం’ అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
Andhrapradesh: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయతీ మొత్తానికి తాడేపల్లికి చేరింది. చిలకలూరి పేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయడుకు సీఎంవో నుంచి పిలుపు వెళ్లడంతో మంగళవారం తాడేపల్లికి చేరుకున్నారు. ఇటీవలే చిలకలూరిపేట ఇంచార్జి పదవి నుంచి మల్లెల రాజేష్ నాయుడును అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడును వైసీపీ నియమించింది.
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై (Telugu States Politics) కాస్తోకూస్తో అవగాహన ఉన్న ఎవరికైనా విడదల రజిని (Vidadala Rajini) పేరు తెలియకుండా ఉండదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన..