• Home » Devineni Umamaheswara Rao

Devineni Umamaheswara Rao

Vijayawada: దేవినేని ఉమ, టీడీపీ నేతలపై పోలీసు కేసు నమోదు.. ఎందుకంటే

Vijayawada: దేవినేని ఉమ, టీడీపీ నేతలపై పోలీసు కేసు నమోదు.. ఎందుకంటే

ట్రాఫిక్‌కి కారణమై ప్రజలకు ఇబ్బందులకు గురి చేశారన్న కారణంతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి జక్కంపూడి కాలనీలో టీడీపీ జెండాలతో ఆయన ర్యాలీ నిర్వహించారు.

MLA Vasantha: మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తా

MLA Vasantha: మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తా

చంద్రబాబు నాయుడు, లోకేష్ కల్పించిన ఈ అవకాశం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మైలవరంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను, అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. గత 15 ఏళ్లుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్‌చార్జిగా ఉండటంతో అక్కడున్న వారిని అందరిని కలుపుకొని ముందుకెళ్తానని చెప్పారు. తనకు ఎవరితో వ్యక్తిగత వివాదాలు లేవని అన్నారు.

MLA Vasantha Krishna Prasad: మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తా..

MLA Vasantha Krishna Prasad: మైలవరంలో టీడీపీ జెండా ఎగురవేస్తా..

టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్నసందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.

Devineni Uma: ఆ నిధులను పక్కదారి పట్టించిన జగన్‌రెడ్డి

Devineni Uma: ఆ నిధులను పక్కదారి పట్టించిన జగన్‌రెడ్డి

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కృషితో జాతీయ ప్రాజెక్టుగా పోలవరానికి గుర్తింపు తెస్తే.. సీఎం జగన్ రెడ్డి (CM Jagan) విధ్వంసంతో జాతికి ద్రోహం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజావేదిక విధ్వంసతో ప్రారంభమైన జగన్ రెడ్డి పాలన డయఫ్రం వాల్ విధ్వంసంతో ముగిసిందని మండిపడ్డారు.

AP News: బాబ్లీ కేసులో దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబుకు అరెస్ట్ వారెంట్

AP News: బాబ్లీ కేసులో దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబుకు అరెస్ట్ వారెంట్

బాబ్లీ ప్రాజెక్ట్ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులో నాటి ఎమ్మెల్యేలు దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబులకు మహారాష్ట్రలోని బిలోలి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Devineni Uma: స్పైడర్ సినిమాలోని ఆ పాత్రకు మరో రూపమే జగన్ రెడ్డి

Devineni Uma: స్పైడర్ సినిమాలోని ఆ పాత్రకు మరో రూపమే జగన్ రెడ్డి

స్పైడర్ సినిమాలోని భైరవ పాత్రధారికి మరో రూపమే సీఎం జగన్ రెడ్డి(CM Jagan) అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) ఆరోపించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి, కక్షసాధింపులకు పాల్పడి రాబోయే ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Devineni Uma: తనను దొంగ దెబ్బతీయడానికి కాపు కాస్తున్న వైసీపీ నేతలు

Devineni Uma: తనను దొంగ దెబ్బతీయడానికి కాపు కాస్తున్న వైసీపీ నేతలు

తనను దొంగ దెబ్బతీయడానికి సందు గొందుల్లో వైసీపీ నేతలు కాపు కాశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Uma) అన్నారు. సోమవారం నాడు జక్కంపూడి కాలనీలో జరిగిన శంఖారావం సభలో పాల్గొని దేవినేని మాట్లాడుతూ... సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేతలపై ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Devineni Uma: జగన్‌కు ఆ భవనాలను తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు

Devineni Uma: జగన్‌కు ఆ భవనాలను తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు

ప్రభుత్వ భవనాలు, సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు సీఎం జగన్‌(CM Jagan) కు ఎవరిచ్చారు? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ప్రశ్నించారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... జగన్ అఘాయిత్యాల వల్ల అమరావతి రైతులు కొంతమంది జైళ్లకెళ్లగా.. మరికొంతమంది ప్రాణాలర్పించారని చెప్పారు.

Devineni Uma: నిర్మాణం పేరుతో వైసీపీ దోపిడీ..: దేవినేని ఉమా

Devineni Uma: నిర్మాణం పేరుతో వైసీపీ దోపిడీ..: దేవినేని ఉమా

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ప్యాలెస్‌లు వెలిగిపోతుంటే.. పేదల గూళ్ళు కూలిపోతున్నాయన్నారు.

Devineni Uma: టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ‘జెండా’ సభలో ప్రకటిస్తారు

Devineni Uma: టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ‘జెండా’ సభలో ప్రకటిస్తారు

టీడీపీ (TDP), జనసేన (Janasena) ఉమ్మడి బహిరంగ సభకు ‘జెండా’గా నామకరణం చేశామని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న ఈ సభలో టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటిస్తారని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి