Home » Gujarat
గుజరాత్లోని కాక్రాపర్ అణు విద్యుత్ కేంద్రం (కేఏపీఎస్)లో దేశీయంగా నిర్మించిన 700 మెగావాట్ల రెండో అణు విద్యుత్ రియాక్టర్ బుధవారం నుంచి పూర్తిస్థాయి
నీటిలో ఉన్న మొసలికి ఎంత బలం ఉంటుందో.. యజమాని ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కకూ అంతే బలం ఉంటుంది. కొన్నిసార్లు బయట పిల్లిగా ఉండే కుక్కలు తన యజమాని ఇంటి ప్రాగణంలోకి వెళ్లగానే పులిగా మారతాయి. ఆ సమయంలో...
రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియం రాయిని స్మగ్లింగ్ చేస్తుండగా బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 50గ్రాముల రాయి విలువ రూ.850 కోట్లు పలుకుతుందని అంచనా.
ఏడాది కాలంలో దేశంలో కొత్తగా 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అదనంగా 3,272 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
గుజరాత్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. అమెరికాలోని షికాగోలో నివసిస్తూ.. ఇక్కడ ప్రతి నెల జీతం అందుకుంటుంది. అలా ఒకటి రెండు మాసాలు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్లుగా ఆమె జీతం తీసుకుంటుంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. ఆమెపై చర్యలు మాత్రం శూన్యం.
దేశవ్యాప్తంగా చండీపురా వైరస్(Chandipura Virus) విజృంభిస్తోంది. ఇటీవలే గుజరాత్లో పదుల సంఖ్యలో వైరస్ కేసులు బయట పడగా.. తాజాగా నాలుగేళ్ల బాలిక మృతి చెందినట్లు పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ధ్రువీకరించింది.
గత కొన్ని రోజులుగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో చండీపురా వైరస్(Chandipura virus) అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఒక్క గుజరాత్(gujarat)లోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది.
అటవీ ప్రాంత గ్రామాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఏనుగులు, పులులు, సింహాలు జనావాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తుంటాయి. మరికొన్నిసార్లు..
వడోదరలో ఓ పాఠశాల తరగతి గదిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలోని వాఘోడియా రోడ్డులోని శ్రీ నారాయణ్ గురుకుల పాఠశాల మొదటి అంతస్తులో శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేసే సమయంలో తరగతి గది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఓ విద్యార్థికి గాయాలు అయ్యాయి.
గుజరాత్లోని గోద్రాలో 2002లో జరిగిన అల్లర్ల(2002 Gujarat riots) సమయంలో బిల్కిస్ బానోపై(Bilkis Bano case) అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపిన కేసులో దోషులకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. దోషులు రాధేశ్యామ్ భగవాన్దాస్, రాజుభాయ్ బాబులాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.