Home » IAS
రాష్ట్రంలోని తొమ్మిది మంది జూనియర్ ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రొబేషనరీ హోదా’ కల్పించింది. ఈమేరకు వారి సర్వీసులను కన్ఫర్మ్ చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా విజ్ఞప్తులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ భూపిందర్ పాల్ సింగ్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం భారీస్థాయిలో 40 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక ఐఎ్ఫఎస్ అధికారి, ఒక నాన్-కేడర్ అధికారిని బదిలీ చేసి పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జీవో (నంబర్ 876) జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెను మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే భారీగా ఐపీఎస్లను బదిలీ చేసిన చంద్రబాబు సర్కార్.. తాజాగా
కర్ణాటక ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తమ ట్రస్టు పేరిట ఉన్న భూములను ఆక్రమించారని ఆమెపై ప్రముఖ బాలీవుడ్ సింగర్ లక్కీ అలి కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో మరికొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అంశంపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఈసారి కొంత మంది సీనియర్ ఐఏఎ్సలకు కూడా స్థానచలనం ఉండొచ్చని తెలుస్తోంది. శనివారం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. కలెక్టర్లుగా ఉండి, బదిలీ అయిన 10 మంది ఐఏఎస్ అధికారులకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదేళ్లు తమదే అధికారమని ముందే ఊహించుకుని.. దానికి అనుగుణంగా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్ అధికారి ఎం.వి.ఆర్.కృష్ణతేజకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఏపీకి చెందిన కృష్ణ తేజ కేరళ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేం ద్రం(టీజీపీఏ)ను ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎ్సలు సందర్శించారు. ప్రాక్టికల్ ట్రైనింగ్లో భాగంగా ప్రొబేషనరీ ఐఏఎ్సలు శనివారం అకాడమీకి వచ్చారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో కలెక్టర్ల బదిలీలను చేపట్టింది. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పని చేస్తున్న 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి ఈ నియామకాలు చేపట్టింది.
Telangana IAS Officers Transfer: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Officers Transfer) చేసింది. 20 మంది ఐఎస్ఎస్లను(IAS Officers) బదిలీ చేస్తూ ప్రభుత్వం..