Home » Jadcherla
జడ్చర్లకు చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని హైదరాబాద్లోని హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఉదంతమిది. ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు.
కలుషితాహారం తిని 49 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రాజెక్టుల పేరిట మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల స్కాం కు తెరలేపారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkata Reddy) సంచలన ఆరోపణలు చేశారు.