• Home » JANASENA

JANASENA

Balineni : జనసేనలో చేరికపై బాలినేని ఏమన్నారంటే..?

Balineni : జనసేనలో చేరికపై బాలినేని ఏమన్నారంటే..?

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni Srinivas Reddy) వైసీపీకి గుడ్ బై చెప్పి.. జనసేనలో చేరుతున్నారంటూ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి నేటి వరకూ పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది.

Minister Nadendla: పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారు

Minister Nadendla: పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారు

Andhrapradesh: పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం నాడు.. పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. ముందుగా మంత్రి నాదెండ్లను సత్కరించారు. ప్రజా ప్రతినిధులకు శాలువా కప్పి, గిఫ్ట్ గా కూరగాయలు అందించి పవన్ సన్మానించారు.

Attack on Janasena activist: జనసేన కార్యకర్తపై కత్తితో దాడి చేసిన ప్రత్యర్థులు..

Attack on Janasena activist: జనసేన కార్యకర్తపై కత్తితో దాడి చేసిన ప్రత్యర్థులు..

తెనాలి మండలం తేలప్రోలులో జనసేన కార్యకర్తపై ప్రత్యర్థులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తేలప్రోలు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త షేక్ ఫయాజ్ బాషా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో గ్రామంలోని వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.

Kandula Durgesh: నంద్యాల అభివృద్ధిపై మంత్రి కీలక ప్రకటన

Kandula Durgesh: నంద్యాల అభివృద్ధిపై మంత్రి కీలక ప్రకటన

నంద్యాలను టూరిజం హబ్‌గా తయారు చేస్తామని ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) తెలిపారు.

AP Politics:రోజా సైలెంట్ వెనుక కారణం అదేనా..?

AP Politics:రోజా సైలెంట్ వెనుక కారణం అదేనా..?

రోజా సెల్వమణి.. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చాలామందికి తెలిసిన పేరు. నగరి ఎమ్మెల్యేగా ఉంటూ రెండేళ్లకు పైగా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ విపక్షాలను తిట్టే బాధ్యతను తీసుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉండేది తామేనన్న రేంజ్‌లో స్థాయి మరిచి.. విమర్శలు చేశారు.

Pidugu Hariprasad :పెద్దల మార్గదర్శకంలో ముందుకెళ్తా

Pidugu Hariprasad :పెద్దల మార్గదర్శకంలో ముందుకెళ్తా

రాష్ట్ర శాసన మండలిలో గతంలో పని చేసిన పెద్దల మార్గదర్శకంలో ముందుకెళ్తానని జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ అన్నారు.

Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంలో ఆ శాఖలో అవినీతిపై మంత్రి నాదెండ్ల ఆశ్చర్యం..

Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంలో ఆ శాఖలో అవినీతిపై మంత్రి నాదెండ్ల ఆశ్చర్యం..

పౌరసరఫరాల శాఖలో అవినీతి, అక్రమాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరకుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి తెలుసుకుని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి.. ప్రజలకు ఇచ్చే పంచదార, కందిపప్పు, నూనె వంటి ప్యాకెట్ల తూకంలో తేడాలు గుర్తించి పంపిణీని ఆపేశారు.

Pawan Kalyan : ఈ మైత్రి పదేళ్లు కొనసాగాలి

Pawan Kalyan : ఈ మైత్రి పదేళ్లు కొనసాగాలి

భారీ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజల తీర్పునకు అనుగుణంగా కనీసం దశాబ్దం పాటు తమ మైత్రి కొనసాగేలా చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌,....

Pawan Kalyan : వ్యర్థాల నిర్వహణకు ‘స్వచ్ఛంద’ సహకారం

Pawan Kalyan : వ్యర్థాల నిర్వహణకు ‘స్వచ్ఛంద’ సహకారం

రోజురోజుకు పెరిగిపోతున్న ఘన, ద్రవ వ్యర్థాలతో గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రమవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

AP Politics: పవన్ మార్క్ పాలన.. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న జనసేనాని..!

AP Politics: పవన్ మార్క్ పాలన.. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న జనసేనాని..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేరంటూ 2019 ఎన్నికల తర్వాత నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఎంతోమంది విమర్శించారు. చివరకు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లో తొలిసారి అడుగుపెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి