• Home » Kerala

Kerala

Medical Colleges: దేశంలో మెడికల్‌ కాలేజీలు 735

Medical Colleges: దేశంలో మెడికల్‌ కాలేజీలు 735

ఏడాది కాలంలో దేశంలో కొత్తగా 29 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిలో అదనంగా 3,272 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

Wayanad landslide: వయనాడ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

Wayanad landslide: వయనాడ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా వయనాడ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ యా ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. తీవ్రంగా దెబ్బతిన్న పున్చిరిమట్టం, ముండక్కైతోపాటు చూరల్మల ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

Wayanad: ప్రముఖ నటుడు మోహన్ లాల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ అరెస్ట్

Wayanad: ప్రముఖ నటుడు మోహన్ లాల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యూట్యూబర్ అరెస్ట్

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో భారత సైన్యంతో కలిసి ఆర్మీ దుస్తులు ధరించి సహయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చెకుతాన్ యూట్యూబ్ చానెల్ నిర్వహకుడు అజు అలెక్స్.. మోహన్ లాల్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.

wayanad landslides: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

wayanad landslides: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రకృతి సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించనున్నారు. అందులో భాగంగా చూరల్మల, ముండక్కై గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. అలాగే నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన సందర్శించనున్నారని సమాచారం.

Viral News: శభాష్ తల్లి.. వయనాడ్‌కి విరాళం కోసం 3 గంటలపాటు భరతనాట్యం

Viral News: శభాష్ తల్లి.. వయనాడ్‌కి విరాళం కోసం 3 గంటలపాటు భరతనాట్యం

కేరళలోని వయనాడ్ జిల్లాలో(Wayanad Landslides) ప్రకృతి విపత్తు చూపిన విలయం అంతాఇంతా కాదు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 417 మందికిపైగా చనిపోగా.. 150 మందికిపైగా మృతదేహాల ఆచూకీ ఇంకా లభించలేదు.

wayanad landslides: మూడు గంటల పాటు ఏకదాటిగా హరిణి శ్రీ భరత నాట్యం.. ఎందుకంటే..?

wayanad landslides: మూడు గంటల పాటు ఏకదాటిగా హరిణి శ్రీ భరత నాట్యం.. ఎందుకంటే..?

తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల హరిణీ శ్రీ వయనాడ్‌ ప్రజలకు నేను సైతం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఆ క్రమంలో నిధులు సమకూర్చేందుకు మూడు గంటల పాటు ఏకధాటిగా భరతనాట్యం చేసింది. ఈ సందర్భంగా వచ్చిన నగదుతోపాటు తాను గతంలో దాచుకున్న సొమ్మును కేరళ చీఫ్ మినిస్టర్ డిస్ట్రేస్ రిలీఫ్ ఫండ్‌కు అందించింది. ఈ సందర్బంగా చిన్నారి హరిణీ శ్రీని కేరళ సీఎం పినరయి రవి అభినందించి, ఆశీర్వదించారు.

IRCTC: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. అస్సలు మిస్ అవ్వకండి..!

IRCTC: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. అస్సలు మిస్ అవ్వకండి..!

IRCTC Keral Tour Package 2024: వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనంతో రమణీయంగా ఉంటుంది. అందుకే.. ఈ సీజన్‌లో చాలా మంది టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా దేవ భూమి కేరళ ఈ సీజన్‌లో చాలా అందంగా ఉంటుంది. అందుకే..

Viral Video: జీపును బోటులా వాడడంపై అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..

Viral Video: జీపును బోటులా వాడడంపై అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు తమ ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి బాధితులను కాపాడుతుంటారు. మరికొందరు..

Viral: వయనాడ్‌లో విలయాన్ని ముందే పసిగట్టిన ‘కింగిణి’

Viral: వయనాడ్‌లో విలయాన్ని ముందే పసిగట్టిన ‘కింగిణి’

ప్రకృతి సృష్టించే విపత్తులను పశుపక్ష్యాదులు ముందే గుర్తిస్తాయా? అంటే గతంలో సైతం ఇదే అంశంపై చర్చ జరిగింది. 2004లో సునామీ సంభవించింది. అయితే ఈ విషయాన్ని నాడు శునకాలు సైతం పసిగట్టాయంటూ ఓ ప్రచారం అయితే గట్టిగా సాగిన విషయం అందరికి తెలిసిందే.

Wayanad : డ్రోన్ల ద్వారా ఆహారం

Wayanad : డ్రోన్ల ద్వారా ఆహారం

ప్రకృతి సృష్టించిన విలయానికి కేరళలోని వయనాడ్‌ అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లోనే కొందరు యువకులు తమ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి