Home » Macherla
Andhrapradesh: పోలింగ్ సమయంలో మాచర్లలో ఎలాంటి ఘటనలకు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ఏజెంట్లను పోలింగ్ బూత్ల వద్దకు రానీయకుండా వైసీపీ నేతలు అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయితే మాచర్ల అల్లర్ల విషయంలో షాకింగ్ విషయం బయటపడింది. మాచర్ల అల్లర్లకు పలువురు పోలీసులే సహకరిస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు... మాచర్ల అల్లర్లకు సహకరిస్తున్న పలువురు పోలీసు సిబ్బందిని గుర్తించారు.
హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి.
‘బ్రహ్మారెడ్డిని(Brahma Reddy) ఊర్లోకి తెచ్చేంత మగాడివారా? వైసీపీకి(YCP) వ్యతిరేకంగా ప్రచారం చేసి బతికి బట్టకట్టాలని ఉందా? కొడకా!.. టీడీపీకి ప్రచారం చేస్తే అదే నీకు చివరిరోజు అవుతుంది’ అని దుర్భాషలాడుతూ టీడీపీ ముస్లిం మైనార్టీ నేతపై వలంటీర్లు, వైసీపీ రౌడీ మూకలు కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ సంఘటన పల్నాడు(Palnadu) జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల(Rentachintala) మండలం తుమృకోటలో..
NRI Missing Vote in Mancherial District: ఓ వ్యక్తి రాష్ట్రంలో ఓటు హక్కు ఉంది కదా అని సప్తసాగరాలు దాటి వచ్చాడు. తీరా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆ ఎన్నారైకి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓటు వేద్దామని పోలింగ్ కేంద్రానికి వెళ్తే అక్కడ తన ఓటు లేకపోవడం చూసి నిర్ఘాంతపోయాడు.
పల్నాడులో వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో మంగళవారం వైసీపీనేతలు గొడ్డళ్లతో దాడి చేసి టీడీపీ నేత కాళ్లు నరికివేశారు.
మాచర్లలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti Brahma Reddy) ఆదివారం మాచర్లకు వస్తున్న నేపథ్యంలో...
మాచర్ల (Macherla)లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి (TDP Incharge Julakanti Brahma Reddy) అరెస్ట్కు పోలీసులు రంగం సిద్ధం
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల తారుమారు వివాదంపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
పల్నాడు జిల్లా: మాచర్ల (Macherla) హింసాత్మక ఘటనలో అరెస్టులు ప్రారంభమయ్యాయి. టీడీపీ నేత (TDP Leader) కుమారుడు మున్నా మధును పోలీసులు అరెస్ట్ చేశారు.
Palnadu: మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనపై మాచర్ల పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. టీడీపీ (TDP) నేత బ్రహ్మారెడ్డి సహా తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది.