Home » Manish Sisodia
ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఔటర్ ఢిల్లీ బవానాలోని దిరియాపూర్ గ్రామంలో బుధవారం జరిగిన స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్లెన్స్ కార్యక్రమంలో ఒక్కసారిగా భావోద్వోగానికి గురయ్యారు. విద్యారంగంలో మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా చేసిన సేవలను, పడిన కష్టాన్ని తలుచుకుని కంటతడి పెట్టారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆరు వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. అయితే, అస్వస్థతతో చికిత్స పొందుతున్న భార్యను కలుసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోడియా భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆమెను ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చేర్చారు. హైకోర్టు అనుమతితో సిసోడియాను జైలు నుంచి ఇంటికి అధికారులు శనివారం ఉదయం తీసుసువెళ్లారు. అయితే, అప్పటికే ఆనారోగ్యం కారణంగా ఆయన భార్య ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
ఢిల్లీ రాష్ట్ర మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో నిందితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్లై
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఎప్పుడేం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా..
నేత మనీశ్ సిసోడియా )కు బెయిలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది.
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిలు కోసం ప్రయత్నిస్తున్న ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో కీలక పురోగతి కనిపిస్తోంది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పాత్రపై
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరుపుతున్న దర్యాప్తునకు సంబంధించి ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారంనాడు పొడిగించింది. ఈనెల 23వ తేదీ వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.