Home » Rinku Singh
Team India: టీ20 ప్రపంచకప్ కోసం సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తే ప్రస్తుత జట్టులో నిలకడగా రాణిస్తున్న రింకూ సింగ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్ల పరిస్థితేంటని పలువురు అభిమానులు చర్చించుకుంటున్నారు.
టీమిండియాతో మొదటి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన అతిథ్య జట్టు సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ మాక్రమ్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ చెలరేగాడు. టీమిండియా 55 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ దుమ్ములేపాడు.
Shubman Gill-Rinku Singh: ప్రస్తుతం టీ20 క్రికెట్లో భారత జట్టుకు రింకూ సింగ్ కీలక ఆటగాడిగా మారిపోయాడు. కీలక సమయాల్లో వేగంగా పరుగులు రాబడుతూ జట్టుకు ఫినిషర్ రోల్ పోషిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా గెలవడంలో రింకూ సింగ్ కీలకపాత్ర పోషించాడు.
Team India: రాయ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సాధించే అవకాశం ఉండగా.. ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 175 పరుగుల మార్క్ నిలిచింది.
Team India: ఆస్ట్రేలియాతో ఆడుతున్న తొలి రెండు మ్యాచ్లలో రింకూ సింగ్ చివరి ఓవర్లలో స్ట్రయికింగ్ చేస్తూ అత్యధిక పరుగులు రాబడుతున్నాడు. టీ20 క్రికెట్లో 19, 20 ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో గత మ్యాచ్లో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో మరోసారి చివరి రెండు ఓవర్లలో రింకూ సింగ్ చెలరేగితే అత్యధిక సార్లు చివరి రెండు ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీని అధిగమిస్తాడు.
Rinku Singh: విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించాలంటే చివరి బంతికి ఒక్క పరుగు అవసరం ఉండటంతో సీన్ అబాట్ వేసిన బంతికి రింకూ సింగ్ సిక్సర్ బాదాడు. అయితే అతడి సిక్సర్ను స్కోరులో కలపలేదు. దీంతో పలువురు అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఏషియన్ గేమ్స్ 2023లో భారత జట్టు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్పై టీమిండియా 23 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. యశస్వి జైస్వాల్(100) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో మొదట టీమిండియా భారీ స్కోర్ చేసింది.
భారత్, ఐర్లాండ్ మధ్య నేడు చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్ను గెలుచుకున్న భారత్.. నేటి మ్యాచ్లోనూ గెలిచి 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
ఐర్లాండ్లో టీమిండియా పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. మూడు టీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం భారత్, ఐర్లాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో యువ జట్టుతో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.