Home » RK Roja
విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రి దుర్గమ్మ(Indrakeeladri) తల్లిని మంత్రి ఆర్ కే రోజా ఆదివారం దర్శించుకున్నారు. దసరా(Dussera) శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఆమె అమ్మవారి ఆశీస్సులకోసం వచ్చారు.
రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు అసభ్యంగా ధూషించారని.. అప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ (Kancherla Srikanth) ప్రశ్నించారు.
. రోజాకు మద్దతుగా మహిళా మంత్రులు, బూతులు మాట్లాడే మంత్రులు ఒక్కరు కూడా స్పందించకపోవడం ఇప్పుడు వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. మహిళా మంత్రులు విడదల రజినీ, తానేటి వనిత, ఉషశ్రీ చరణ్ స్పందించిన దాఖలాలు లేవు.
తనపై పెట్టిన కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో నిలబడిందని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.
మంత్రి రోజాపై టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రోజా మాట్లాడుతున్నవి చాగంటి గారి ప్రవచనాలా అంటూ ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి(Bandaru Satyanarayanamurthy)కి బెయిల్ వచ్చింది.
మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఏవో వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు తెగ హడావిడి చేస్తున్నారు. అరెస్ట్ చేయడమే కాకుండా మహిళను ఉద్దేశించి అన్ని బూతులు మాట్లాడతారా అంటూ నీతులు వల్లిస్తున్నారు. మరి వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్లే సమాధానం చెప్పాలి.
అనంతరం చంద్రబాబు త్వరగా విడుదల కావాలని పుట్టిపాటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నేత వేగుంట రాణి మాట్లాడారు. ‘‘చేయని నేరానికి చంద్రబాబు అన్యాయంగా అరెస్ట్ చేశారు.
నందమూరి, నారా కుటుంబాలపై వైసీపీ మంత్రి రోజా చేసిన అమర్యాద వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి(Bandaru Satyanarayanamurthy) ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రపతిని టీడీపీ నేత నారా లోకేశ్ కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేశ్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవన్నారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట అంటూ మండిపడ్డారు.