Home » Shashi Tharoor
రాజకీయాల్లో విమర్శ ప్రతివిమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధారణం. కానీ.. ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో కొందరు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. ప్రజల్లో అభాసుపాలు చేయడానికి...
ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించినున్నట్టు ప్రకటించినప్పుడు.. అజెండా ఏంటి? అనే విషయంపై సర్వత్రా చర్చలు జరిగాయి. అజెండా ఏంటో చెప్పాలని ప్రతిపక్షాలు...
ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా.. ఢిల్లీ డిక్లరేషన్పై సభ్య దేశాల ఏకాభిప్రాయం తీసుకురావడం నిజంగా గొప్ప విషయమని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఇదివరకే..
ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరిగిన జీ20 సదస్సులో ‘ఢిల్లీ డిక్లరేషన్’పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం మీద భారత్ చేసిన కృషిని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు...
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తనకు స్థానం కల్పించడంపై ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ హర్షం ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే, పార్టీ అధిష్ఠానం తనను గౌరవించారని తెలిపారు. మరింత సమ్మిళితత్వంతో కూడిన భారత దేశాన్ని కోరుకునే లెక్కలేనంత మంది భారతీయులు పార్టీ నుంచి అత్యుత్తమమైనవాటిని పొందడానికి అర్హులని చెప్పారు
సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తూ, సుదీర్ఘ కాలం ఇంటర్నెట్ సదుపాయాన్ని నిషేధిస్తున్న ఏకైక ప్రజాస్వామిక దేశం భారత దేశమేనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా విచిత్రంగా ఉందన్నారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపేయడం వల్ల ఉగ్రవాదం, హింస తగ్గుతుందని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు.
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar)ను కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ప్రశంసించారు. ఆయనను తాను ఓ మిత్రునిగా, నైపుణ్యంగల, సమర్థుడైన విదేశాంగ మంత్రిగా భావిస్తానని చెప్పారు. లండన్లోని భారతీయ హై కమిషన్ కార్యాలయంపైగల భారత జాతీయ జెండాను ఖలిస్థానీలు అవమానించినపుడు జైశంకర్ స్పందనపై తనకు భిన్నాభిప్రాయం లేదని చెప్పారు.
యోగా ప్రధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పిన మరొకరిని కూడా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్. యోగా అవసరాన్ని మొట్టమొదట గుర్తించి, విశ్వవ్యాప్తం చేసేందుకు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కృషి చేశారని శశిధరూర్ అన్నారు.
న్యూఢిల్లీ: మణిపూర్ లోని గిరిజనులకు, జనాభాపరంగా ఆధిక్యత కలిగిన మైతై కమ్యూనిటీకి మధ్య చెలరేగిన అల్లర్లతో ఆ రాష్ట్రం అట్టుడుకుతుండటంపై బీజేపీని కాంగ్రెస్ నేత శశిథరూర్ తప్పుపట్టారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్కు (External Affairs Minister S Jaishankar) కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) సలహా ఇచ్చారు.