• Home » Siddipet

Siddipet

Ponnam: బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం రియాక్షన్ ఇదే..

Ponnam: బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం రియాక్షన్ ఇదే..

Telangana: అయోధ్య రాముడి జన్మంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయోధ్య రాముడి విషయంపై కాంగ్రెస్‌ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బండి స్పష్టం చేయగా.. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా స్పందిస్తూ బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు.

BJP Vs Congress: నన్ను అనవసరంగా గెలుకుతున్నారు.. జాగ్రత్త అంటూ బండి ఫైర్

BJP Vs Congress: నన్ను అనవసరంగా గెలుకుతున్నారు.. జాగ్రత్త అంటూ బండి ఫైర్

Telangana: అయోధ్య రాముడి విషయంలో కాంగ్రెస్‌ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎంపీ బండిసంజయ్ స్పష్టం చేశారు. మంగళవారం ప్రజాహిత యాత్రలో ఎంపీ మాట్లాడుతూ.. ‘‘అయోధ్యలో రాముడు జన్మించినట్లు గ్యారెంటీ ఏంటని మీరు ప్రశ్నిస్తే, నేను నా తల్లికి పుట్టినట్టు గ్యారెంటీ ఏంటి అంటే నువ్వెందుకు మీదేసుకుంటున్నావు.

Prajahita Yatra: బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు..

Prajahita Yatra: బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు..

Bandi Sanjay Prajahita Yatra: బీజేపీ నేత బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్ర సిద్దిపేట(Siddipet) చేరుకోగా.. అక్కడ కాంగ్రెస్(Congress) శ్రేణులకు, బీజేపీ(BJP) శ్రేణులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించారు. ప్రజాహిత యాత్రను అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ శ్రేణులు వచ్చారు.

Bandi Sanjay: ఆ ఇద్దరికీ పొద్దున లేస్తే నన్ను తిట్టుడే పని..

Bandi Sanjay: ఆ ఇద్దరికీ పొద్దున లేస్తే నన్ను తిట్టుడే పని..

Telangana: ‘‘మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్‌లకు పొద్దున లేస్తే నన్ను తిట్టుడే పని’’ అంటూ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ నుంచి రెండో విడత ప్రజాహిత యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా కొహెడ బస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ... కరీంనగర్‌కు ఏం చేశానో తనను అనే ముందు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో పొన్నం చెప్పాలని డిమాండ్ చేశారు.

Etela Rajender: దేశం ఆత్మగౌరవంతో బ్రతకాలంటే మోదీకే ఓటేయాలి..

Etela Rajender: దేశం ఆత్మగౌరవంతో బ్రతకాలంటే మోదీకే ఓటేయాలి..

Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో పోటీ చేసి 10 సీట్లకు పైగా గెలవాలని బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని ఆ పార్టీ జాతీయ నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈటెల మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని.. కానీ ఇప్పటికీ ఒక్క హామీ కూడా నెరవెర్చలేదన్నారు.

Ponnam Prabhakar: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలి..

Ponnam Prabhakar: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలి..

సిద్దిపేట జిల్లా: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..

TS NEWS: సిద్దిపేటలో మహిళపై ఎస్ఐ అత్యాచారయత్నం.. కేసు నమోదు

TS NEWS: సిద్దిపేటలో మహిళపై ఎస్ఐ అత్యాచారయత్నం.. కేసు నమోదు

సామాన్యంగా పోలీసులు ప్రజల రక్షణ కోసం పనిచేయాలి కానీ సిద్దిపేట జిల్లాలో ఓ రక్షకుడు భక్షుకుడిగా మారాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిపై ఎస్ఐ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ అధికారి తీరుపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం చేస్తున్నాయి.

Siddipet Dist:  వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు

Siddipet Dist: వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు

సిద్దిపేట జిల్లా: వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన నందన సరస్వతి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.

Harish Rao: కేంద్రం ఆయిల్‌పామ్ సాగుకు సహకరించాలి

Harish Rao: కేంద్రం ఆయిల్‌పామ్ సాగుకు సహకరించాలి

ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్‌పై సెస్ విధిస్తే ఇక్కడి రైతుల ఆయిల్ పామ్‌కు ధర పెరిగి లాభం చేకూరు తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) తెలిపారు.

BRS: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మొదలు

BRS: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మొదలు

Telangana: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం మొదలైంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి