Home » Singanamala
కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ పేర్కొన్నారు. మండల పరిధిలోని రెడ్డిపల్లిలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅథులుగా ఎంపీ, ఎమ్మెల్యే హజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంటలకు డ్రోన ద్వారా మందుల పిచికారీ గురించి రెడ్డిపల్లి కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా వివరించారు.
మత్స్య కారుల సంక్షేమమే లక్ష్యంగా ఏన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెనకచెర్ల (మిడ్పెన్నార్) డ్యాం లోకి సోమవారం మిషన ఫింగర్లింగ్ కార్యక్రమం కింద ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎం ఎస్ఐ) పథకం ద్వారా వివిధ రకాల 12 లక్షల చేపపి ల్లలను వదిలారు.
మండల పరిధిలోని కల్లుమడి-గుమ్మేపల్లి రోడ్డుపై కల్లుమడి సమీపంలో పైపు పగిలిపోవడం తో పెద్ద రంధ్రం పడింది. ఎంపీఆర్ దక్షిణ కాలువకు అను బంధంగా ఉన్న ఐదు కాలువ నుంచి పొలాలకు నీరు వెళ్లేందుకు ఈ సిమెంట్ పైప్ లైన ఏర్పాటు చేశారు. రోడ్డుకు అడ్డంగా వెళుతున్న ఈ పైపు దాదాపు ఏడాది క్రితం పగిలిపోయి రోడ్డులో పెద్ద రంధ్రం ఏర్పడింది.
గత ఐదేళ్ల పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో సంపద సృష్టి ఏమో గాని ప్రజా ధనం చెత్తలో కలిసిపోతోంది. గత టీడీపీ పాలనలో లక్షలాది రూపాయలు ఖర్చు చేపి చెత్తతో సంపద తయారీ కేంద్రాలను ప్రతి పంచాయ తీలోనూ నిర్మించారు. చేత్త సేకరణకు ప్రతి కేంద్రానికి ఇద్దరి నుంచి ఐదుగురి వరకు కార్మికుల (క్లాప్ మిత్ర లు)ను నియమించారు.
రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టు బాటు ధర లభించని పరిస్థితుల్లో... కొంత కాలం పాటు భద్రపరచుకోవ డానికి, ప్రాథమిక వ్యవసాయ సహ కార సొసైటీలకు ఆదాయం రావాల న్న అలోచనతో గత వైసీసీ ప్రభు త్వంలో గిడ్డంగులు నిర్మించారు. భవ నాలు పూర్తి అయినా ఇంత వరకు వినియోగంలోకి రాలేదు.
పాడి పరిశ్రమపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారిం చింది. మునుపటి లాగే మినీ గోకులం నిర్మా ణాలకు పచ్చజెండా ఊపింది. వీటి నిర్మా ణం కోసం పశుపోషకు లకు 90 శాతం రాయితీ ఇవ్వాలని పశుసంవర్ధ కశాఖ కు మార్గాదర్శకాలు జారీ చేసింది. 2018 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మినీ గోకులాలకు శ్రీకారం చుట్టగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని గాలి కొదిలేసింది.
పేరు గొప్ప - ఊరు దిబ్బ అన్న చందంగా నార్పల మేజరు పం చాయతీ పరిస్థితి ఏర్పడింది. నార్పలలో కనీసం వీధి లైట్లు లేక రాత్రివేళల్లో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నార్పల మేజరు పంచాయతీలో 18 వార్డులుండగా, అందులో 1750 వీధిలైట్లు ఉన్నా యి. అయితే 40రోజులుగా దాదాపు 400కు పైగా వీధి లైట్లు చెడిపోయాయి.
నిరు పేదలకు టీడీపీ అండగా ని లుస్తుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సలు పొందిన పలువురు నిరుపేదలకు మంజూరైన ముఖ్యమంత్రి సహా య నిధి సొమ్మును ఆమె శనివారం అందజేశారు.
రైతుల ప్ర యోజనాలే తమకు ప్రా ధాన్యమని, చివరి ఆయక ట్టు వరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొ న్నారు. హెచఎల్సీ కాలు వను ఎమ్మెల్యే బుఽధవా రం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు ప్రయోజనాలే ముఖ్యంగా ఏన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
హెచ్సెల్సీ సౌత కెనాల్ డిస్ర్టిబ్యూటరీ చైర్మనగా గార్లదిన్నె మండలానికి చెందిన చంద్రశేఖర్ నాయుడు పేరును ఏకగ్రీవంగా ఖరారు చేశారు. సౌతకెనాల్ డిస్ర్టిబ్యూటరీ ఛైర్మన ఎంపికపై అనంత పురంలోని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ క్యాం పు కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, పార్టీ సీనియర్ నేత ముంటిమడుగు కేశవరెడ్డి, కాలువ ఆయకట్టు చైర్మన తదితరులతో సమావేశమయ్యారు.